AP Weather Updates: నేడు ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు… 143 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్…

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 44కుపైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాలలో అత్యధికంగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

Apr 24, 2024 - 06:00
 0  1
AP Weather Updates: నేడు ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు… 143 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్…
AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 44కుపైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాలలో అత్యధికంగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow