BJP Kishan Reddy: కాంగ్రెస్ విజయభేరీకి కేసీఆర్ స్పాన్సర్ అని ఆరోపించిన కిషన్రెడ్డి
BJP Kishan Reddy: హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరీ సభకు తెలంగాణ సిఎం కేసీఆర్ స్పాన్సర్షిప్ అందించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.

What's Your Reaction?






