Daggubati Purandeswari: ఏపీలో మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలన్న పురందేశ్వరి

Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మద్యం మరణాలపై సిబిఐ విచారణ జరగాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో అక్రమాలపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, అధికార పార్టీ దోపిడీని ప్రజలకు వివరిస్తామని,  ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. 

Sep 18, 2023 - 13:00
 0  0
Daggubati Purandeswari:  ఏపీలో మద్యం అక్రమాలపై  సిబిఐ విచారణ జరగాలన్న పురందేశ్వరి
Daggubati Purandeswari: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మద్యం మరణాలపై సిబిఐ విచారణ జరగాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో అక్రమాలపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, అధికార పార్టీ దోపిడీని ప్రజలకు వివరిస్తామని,  ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow