Telugu Student Died in Kyrgyzstan : కిర్గిస్థాన్ లో గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని, తెలుగు వైద్య విద్యార్థి మృతి
Telugu Student Died in Kyrgyzstan : కిర్గిస్థాన్ లో గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని తెలుగు వైద్య విద్యార్థి దాసరి చందు మృతి చెందాడు. దాసరి చందు ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందిన వాడు.
What's Your Reaction?