IAS Committee: MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ, తమకు మరణ శాసనమే అంటోన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు

IAS Committee: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మిడ్‌ లెవల్ ఆఫీసర్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్‌ ఆఫీసర్ల కమిటీ భేటీ కావడంపై  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది చేకూర్చేందుకు ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. 

Apr 18, 2024 - 15:00
 0  4
IAS Committee: MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ, తమకు మరణ శాసనమే అంటోన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు
IAS Committee: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మిడ్‌ లెవల్ ఆఫీసర్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్‌ ఆఫీసర్ల కమిటీ భేటీ కావడంపై  ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది చేకూర్చేందుకు ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow