Rs20 Travel Meals: ఆ రైల్వే స్టేషన్లలో రూ.20కే భోజనం.. అందుబాటులో ఎకానమీ మీల్స్
Rs20 Travel Meals: రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడకుండా ఊరటనిచ్చే వార్తను అధికారులు ప్రకటించారు. వేసవి రైలు ప్రయాణికులకు ఎకానమీ మీల్స్ అందుబాటులోకి తెచ్చారు.
What's Your Reaction?